Webdunia - Bharat's app for daily news and videos

Install App

42వ రోజులకి చేరుకున్న శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేత

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:32 IST)
కరోనా మూలంగా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసి ఈ రోజుకు 42 రోజులు అయింది. మే 3 తరువాత కూడా  భక్తులను దర్శనానికి అనుమతి అంశంపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదేశాలు మేరకు నిర్ణయం తీసుకుంటాం అని ఇఓ  సింఘాల్ మీడియాకు తెలియజేశారు.

పద్మావతి అమ్మవారికి నిర్వహించే పరిణయోత్సవాలు తాత్కాలికంగా వాయిదా వేస్తూన్నాం అని,
 ఆలయంలో ఏకాంతంగా నిర్వహించాలని అనుకున్నా 80 మంది సిబ్బంది అవసరమవుతారు. 
సామాజిక దూరం పాటించే అవకాశం లేకపోవడంతో ఆగమ పండితులు సూచన మేరకు వాయిదా వేస్తూన్నాం అన్నారు.
 
శార్వారి నామ సంవత్సరంలో ఎప్పుడైనా నిర్వహించే అవకాశం వుండటంతో నారాయణ గిరి ఉద్యాన వనంలోనే ఉత్సవాలును నిర్వహిస్తాం అని తెలియజేశారు ఇఓ సింఘాల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments