Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సేఫ్.. ఆందోళన వద్దు - ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా

Webdunia
శనివారం, 11 జులై 2020 (18:00 IST)
కరోనాకు ప్రముఖులు కూడా భయపడిపోతున్నారు. ప్రజాప్రతినిధులను కరోనా తాకుతున్న పరిస్థితుల్లో వారంతా అప్రమత్తంగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రముఖల దగ్గర పనిచేసే వారికి ముందుగా కరోనావైరస్ సోకింది. వారి ద్వారా కాంటాక్ట్ పద్థతిన కరోనా వస్తోంది. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.
 
దీంతో రోజాకు కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై రోజా స్పందించారు. తాను ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నానని.. ఎవరూ ఆందోళనకు గురికావద్దని చెప్పారు. తాను ఇంట్లో చాలా సేఫ్‌గా ఉన్నానని.. వైసిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావద్దంటున్నారు రోజా. 
 
తన వ్యక్తిగత గన్‌మెన్‌ను తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రికి తరలించామని.. ప్రస్తుతం అతనికి ఆ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని.. కరోనా లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలని కూడా రోజా కోరుతోంది. అలాగే ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మేనల్లుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో నారాయణస్వామి కూడా హోం ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments