Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంట్రాక్టర్లను బెందిరించిన వైఎస్ కొండారెడ్డి జిల్లా బహిష్కరణ

Webdunia
గురువారం, 12 మే 2022 (07:38 IST)
ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టర్లను బెదిరించిన కేసులో అరెస్టు అయి ఆ తర్వాత బెయిలుపై విడుదలైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు వైఎస్. కొండారెడ్డి జిల్లా బహిష్కరణ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టరుకు సిఫార్సు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
 
చక్రాయపేట మండలం నాలుగులేన్ల రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న ఎస్.ఆర్.కె కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉద్యోగులను బెందిరించడమే కాకుండా, రూ.5 కోట్ల డబ్బులు డిమాండ్ చేసినందుకు కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
అయితే, ఆయనపై ఈ తరహా కేసులు అనేకం ఉండటంతో ఆయన్ను జిల్లా నుంచి బహిష్కరించేందుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. జిల్లాలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, అవినీతి అక్రమాలకు పాల్పడినా వెంటనే అవినీతి నిరోధక శాఖ ఫోన్ 14400 లేదా 100 లేదా తన ఫోన్ నంబరు 94407 96900కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments