Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య విడాకులిచ్చిందని.. 80 మాత్రలు మింగేశాడు..

భార్యాభర్తల బంధం విడాకులతో తెగిపోయింది. భార్య విడాకులు ఇచ్చేసిందనే మనస్తాపంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 మాత్రలు మింగేశాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిజామాబాద్

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (09:37 IST)
భార్యాభర్తల బంధం విడాకులతో తెగిపోయింది. భార్య విడాకులు ఇచ్చేసిందనే మనస్తాపంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 మాత్రలు మింగేశాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం, బడా భీమ్‌గల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా భీమ్‌గ‌ల్ మండ‌లం బ‌డా భీమ్‌గ‌ల్‌లో రాజు (27) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 
 
కొన్ని కారణాల వ‌ల్ల భార్య త‌న‌కు విడాకులు ఇచ్చింద‌ని మ‌న‌స్తాపం చెందుతోన్న ఆ వ్య‌క్తి ప‌లు మాత్ర‌లు సేక‌రించి వాటిని మింగేశాడు. అప‌స్మార‌క స్థితిలో ప‌డి ఉన్న అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించినప్పటికీ  అతడు మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments