Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య విడాకులిచ్చిందని.. 80 మాత్రలు మింగేశాడు..

భార్యాభర్తల బంధం విడాకులతో తెగిపోయింది. భార్య విడాకులు ఇచ్చేసిందనే మనస్తాపంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 మాత్రలు మింగేశాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిజామాబాద్

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (09:37 IST)
భార్యాభర్తల బంధం విడాకులతో తెగిపోయింది. భార్య విడాకులు ఇచ్చేసిందనే మనస్తాపంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 మాత్రలు మింగేశాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం, బడా భీమ్‌గల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా భీమ్‌గ‌ల్ మండ‌లం బ‌డా భీమ్‌గ‌ల్‌లో రాజు (27) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 
 
కొన్ని కారణాల వ‌ల్ల భార్య త‌న‌కు విడాకులు ఇచ్చింద‌ని మ‌న‌స్తాపం చెందుతోన్న ఆ వ్య‌క్తి ప‌లు మాత్ర‌లు సేక‌రించి వాటిని మింగేశాడు. అప‌స్మార‌క స్థితిలో ప‌డి ఉన్న అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించినప్పటికీ  అతడు మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments