Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (15:09 IST)
ఇటీవల తెలంగాణలో చిన్నారిపై ఘోరం జరిగింది. వయోభేదం లేకుండా కామాంధులు చిన్నారులపై కామాంధులు అకృత్యాలు రెచ్చిపోతున్నారు. దాంతో నిందితుడికి జల్లెడ పట్టగా భయంతో రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నాడు. అయినప్పటికీ మృగాల్లో మార్పు రానట్టు కనిపిస్తోంది. తాజాగా ఏపిలోని అనంతపురం జిల్లాలో నో 9ఏళ్ల చిన్నారి పై అత్యాచారం జరిగింది .
 
చిన్నారి కి జ్వరం రావడం తో పేరెంట్స్ కొత్త చెరువులోని ఓ ఆర్ ఎంపి డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళారు. కాగా అక్కడే పని చేస్తున్న ఓ సహాయకుడు జయరామ్ బాలిక కు ఇంజెక్షన్ ఇవ్వాలని తల్లిని బయటకు వెళ్ళాలని కోరాడు. దాంతో తల్లి బయటకు వెళ్లగా దుర్మార్గుడు చిన్నారి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments