Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (15:09 IST)
ఇటీవల తెలంగాణలో చిన్నారిపై ఘోరం జరిగింది. వయోభేదం లేకుండా కామాంధులు చిన్నారులపై కామాంధులు అకృత్యాలు రెచ్చిపోతున్నారు. దాంతో నిందితుడికి జల్లెడ పట్టగా భయంతో రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నాడు. అయినప్పటికీ మృగాల్లో మార్పు రానట్టు కనిపిస్తోంది. తాజాగా ఏపిలోని అనంతపురం జిల్లాలో నో 9ఏళ్ల చిన్నారి పై అత్యాచారం జరిగింది .
 
చిన్నారి కి జ్వరం రావడం తో పేరెంట్స్ కొత్త చెరువులోని ఓ ఆర్ ఎంపి డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళారు. కాగా అక్కడే పని చేస్తున్న ఓ సహాయకుడు జయరామ్ బాలిక కు ఇంజెక్షన్ ఇవ్వాలని తల్లిని బయటకు వెళ్ళాలని కోరాడు. దాంతో తల్లి బయటకు వెళ్లగా దుర్మార్గుడు చిన్నారి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments