Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (14:44 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా, మావోయిస్టులతో సంబంధాలు, ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఎన్.ఐ.ఏ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో గురువారం తెల్లవారుజాము నుంచి విరసం నేత కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అలాగే, విశాఖపట్టణంలోని అరిలోవ కాలనీని న్యాయవాద దంపతులు శ్రీనివాస రావు, అన్నపూర్ణ ఇళ్ళలో కూడా సోదాలు జరుగుతున్నాయి. 
 
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో ఉన్న రవిశ్రమ, అనూరాధ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలు, ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments