Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (14:44 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా, మావోయిస్టులతో సంబంధాలు, ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఎన్.ఐ.ఏ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో గురువారం తెల్లవారుజాము నుంచి విరసం నేత కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అలాగే, విశాఖపట్టణంలోని అరిలోవ కాలనీని న్యాయవాద దంపతులు శ్రీనివాస రావు, అన్నపూర్ణ ఇళ్ళలో కూడా సోదాలు జరుగుతున్నాయి. 
 
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో ఉన్న రవిశ్రమ, అనూరాధ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలు, ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments