Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (14:44 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా, మావోయిస్టులతో సంబంధాలు, ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఎన్.ఐ.ఏ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో గురువారం తెల్లవారుజాము నుంచి విరసం నేత కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అలాగే, విశాఖపట్టణంలోని అరిలోవ కాలనీని న్యాయవాద దంపతులు శ్రీనివాస రావు, అన్నపూర్ణ ఇళ్ళలో కూడా సోదాలు జరుగుతున్నాయి. 
 
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో ఉన్న రవిశ్రమ, అనూరాధ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలు, ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments