రాసిపెట్టుకోండి.. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపానే : అలీ

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (13:56 IST)
సినీ హాస్యనటుడు, వైపాకా నేత అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపానేనని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా వైకాపా మహా గర్జన జరిగింది. ఇందులో అలీ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని కితాబిచ్చారు. అవినీతికి తావులేకుండా ప్రజల వద్దకే సంక్షేమ పాలన అందిస్తున్న ఘతన ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెదుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపానేనని ఆయన జోస్యం చెప్పారు. 
 
కాగా, వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మెల్‌బోర్న్ వేదికగా వైకాపాకు చెందిన ప్రవాసాంధ్రులు ఈ మహా గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైకాపా ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఇందులో వైకాపా కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments