Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళై నెలరోజులే.. రోడ్డు ప్రమాదంలో నవదంపతులిద్దరూ...

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (15:23 IST)
పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళై నెలరోజులైంది. హాయిగా సాఫీగా సాగిపోతున్న జీవితం వారిది. అయితే ఉన్నట్లుండి వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుందని ఎవరూ ఊహించలేదు. రోడ్డుప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
 
తిరుపతికి సమీపంలోని జూపార్కు వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులిద్దరూ మృతి చెందారు. తిరుపతి నగరానికి చెందిన బాలుతో చంద్రగిరి మండలం కూచివారిపల్లికి చెందిన కావ్యకు సరిగ్గా నెలరోజుల క్రితం వివాహమైంది. 
 
పెళ్ళయిన ఆనందంలో వారానికి ఒకసారి తన అత్తమామల ఇంటికి స్కూటర్ పైన ఇద్దరూ వెళ్ళి వస్తూ ఉన్నారు. సోమవారం తెల్లవారు జామున కూడా స్కూటర్ పైన వెళుతుండగా సైన్స్ సెంటర్ వద్ద బెంగుళూరు నుంచి వస్తున్న కారు వేగంగా వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వధూవరులిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వారి మృతితో కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments