Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళై నెలరోజులే.. రోడ్డు ప్రమాదంలో నవదంపతులిద్దరూ...

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (15:23 IST)
పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళై నెలరోజులైంది. హాయిగా సాఫీగా సాగిపోతున్న జీవితం వారిది. అయితే ఉన్నట్లుండి వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుందని ఎవరూ ఊహించలేదు. రోడ్డుప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
 
తిరుపతికి సమీపంలోని జూపార్కు వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులిద్దరూ మృతి చెందారు. తిరుపతి నగరానికి చెందిన బాలుతో చంద్రగిరి మండలం కూచివారిపల్లికి చెందిన కావ్యకు సరిగ్గా నెలరోజుల క్రితం వివాహమైంది. 
 
పెళ్ళయిన ఆనందంలో వారానికి ఒకసారి తన అత్తమామల ఇంటికి స్కూటర్ పైన ఇద్దరూ వెళ్ళి వస్తూ ఉన్నారు. సోమవారం తెల్లవారు జామున కూడా స్కూటర్ పైన వెళుతుండగా సైన్స్ సెంటర్ వద్ద బెంగుళూరు నుంచి వస్తున్న కారు వేగంగా వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వధూవరులిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వారి మృతితో కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments