Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్స్ తెరిచాక విధించే కొత్త రూల్స్ ఏంటో తెలుసా?

Webdunia
ఆదివారం, 17 మే 2020 (16:36 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత మార్చి మూడో వారం నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసివున్నారు. కరోనా వైరస్ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా కేంద్రం కూడా లాక్డౌన్ అమలు చేస్తోంది. ఈ కారణంగానే పాఠశాలలు, కళాశాలలు మూసివేసివున్నారు. ఫలితంగా పలు రాష్ట్రాల్లో పబ్లిక్ పరీక్షలు కూడా నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులను ప్రమోషన్ చేస్తున్నారు. దీంతో దేశంలో విద్యా రంగం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. 
 
ఈ పరిస్థితుల్లో పలు దేశాల్లో పాఠశాలలు ప్రారంభించారు. అయితే, తమ పిల్లలను మాత్రం ఆరోగ్యం దృష్ట్యా తల్లిదండ్రులు స్కూల్స్‌కు పంపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడం ఓ సవాల్‌గా మారింది. 
 
ఈ నేపథ్యంలో భారత్‌లో త్వరలో కూడా కొత్త విద్యా సంవత్సరం జూన్ నెలలో ప్రారంభంకావాల్సివుంది. అయితే, పాఠశాలలు తెరవడం ఓ ఛాలెంజింగ్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో పాఠశాలలు తెరిస్తే సరికొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. విద్యార్థులకు షిప్టు విధానంలో తరగతులను నిర్వహించాలని భావిస్తున్నారు. అలాగే, మరికొంతమందికి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే అంశాలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments