Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికుల హ్యాపీ... సాగరతీరం నుంచి ఎడారి తీరానికి విమాన సర్వీసులు...

ఠాగూర్
బుధవారం, 28 మే 2025 (08:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విమాన ప్రయాణికులకు శుభవార్త. సాగరతీరం విశాఖపట్టణం నుంచి ఎడారితీరం అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ అందుబాటులో వచ్చింది. వచ్చే నెల 13వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సర్వీసు వారానికి నాలుగు రోజులు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. 
 
సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 8.20 గంటలకు విమానం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 9.50 గంటలకు అబుదాబికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అబుదాబికి ఇప్పటివరకు ప్రత్యక్ష విమాన సర్వీసులు లేకపోవడంతో రాష్ట్రంలోని అనేక మది ప్రయాణికులు బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై వీరి కష్టాలు తీరిపోనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments