Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డపై అత్యాచారం చేసిన మానవమృగం (తండ్రి)

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (15:33 IST)
కంటికి రెప్పలా పెంచి పోషించాల్సిన తండ్రి కామంతో కళ్ళూమూసుకునిపోయి కన్నబిడ్డపైనే అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ కారణంగానే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో ఈ దారుణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మండలకేంద్రమైన జలదంకికి చెందిన ఓ బాలికపై కన్నతండ్రే గత మే, జూన్ నెలలో అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తర్వాత ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆ బాలిక భయపడిపోయింది. ఈ క్రమంలో ఆ బాలిక గర్భందాల్చింది. 
 
దీంతో తల్లికి అనుమానం వచ్చి నిలదీయగా, బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది. గత మే నెలలో నాన్న అత్యాచారం చేశాడనీ, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడంటూ బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది. 
 
దీంతో జరిగిన ఘోనాన్ని తలచుకుని కుమిలిపోయిన ఆ తల్లికి ఏం చేయాలో అర్థకాక గర్భస్రావం చేయించేందుకు కావలిలోని ఓ ఆసుపత్రికి తీసుకువచ్చింది. అబార్షన్‌ చేయాలని వైద్యులను కోరింది. అక్కడి వైద్యులు విషయం పోలీసులకు తెలియజేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
 
విషయం పోలీసుల వరకు వెళ్లిందని తెలియడంతో తప్పు చేసిన తండ్రి చెన్నై పారిపోయేందుకు ముసునూరు వద్ద వాహనం కోసం వేచి ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూతురిపై అత్యాచారం చేసినట్లు అతను ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం