Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం : ఒకే గ్రామంలో 16 మందికి కరోనా

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు వైద్య సిబ్బంది, హెల్త్ వర్కర్ల నిర్లక్ష్యం కూడా ఈ వైరస్ వ్యాప్తికి ఓ కారణంగా నిలుస్తోంది. తాజాగా ఓ ఆర్ఎంపీ వైద్యుడు చేసిన నిర్లక్ష్యం వల్ల మరో 16 మందికి ఈ వైరస్ సోకింది. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లాలోని బట్లమాగుటూరు అనే గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆర్ఎంపీ వైద్యుడుగా పని చేస్తున్న ఓ వ్యక్తి ఈ గ్రామంలో అనేక మందికి వైద్యం చేస్తూ వచ్చాడు. అయితే, ఈయన వైద్యం చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గ్రామానికి వెళుతూ వచ్చేవాడు. 
 
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతూ వచ్చిన వైద్యుడికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, అది పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వైద్యం చేసిన గ్రామస్తుల వెన్నులో వణుకు మొదలైంది. చివరకు ఈ వైద్యుడు కారణంగా 16 మంది గ్రామస్తులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సెకండ్ కాంటాక్టర్‌ను గుర్తించే పనిలోపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments