Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలోని స్టెరైన్ గ్యాస్ లీక్ బాధితులకు నాట్స్ సాయం: 100 కుటుంబాలకు ఆహారం

Webdunia
సోమవారం, 18 మే 2020 (20:50 IST)
అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా విశాఖలోని స్టెరైన్ గ్యాస్ లీక్ బాధితులకు తన వంతు సాయం చేసింది. దాదాపు 100 కుటుంబాలకు నాట్స్  ఆహారాన్ని అందించింది. 
 
గ్యాస్ లీక్ బాధిత గ్రామాల్లో పరిస్థితిని తెలుసుకున్న నాట్స్ నాయకత్వం వెంటనే అక్కడ ముందుగా బాధితులకు ఆహారాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. నాట్స్ ఇండియా కో-ఆర్డినేటర్ సూర్యదేవర రామానాయుడు... స్థానిక బిర్యానీస్ అండ్ మౌర్ రెస్టారెంట్ సహాకారంతో బాధితులకు ఆహారాన్ని పంపిణి చేశారు. 
 
నాట్స్ నాయకులు సూర్య ఈ పంపిణీలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే నాట్స్ లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు పలు ప్రాంతాల్లో నిత్యావసరాలు, ఆహారాన్ని అందిస్తూ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments