Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎఫ్‌2' కు జాతీయ అవార్డు

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (06:44 IST)
వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహ్రీన్‌ కౌర్‌ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్‌ 2' సినిమాకు జాతీయ స్థాయి అవార్డు లభించింది.

గతేడాది విడుదలైన వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు కేంద్ర సమాచార ప్రసారశాఖ అవార్డులు ప్రకటించింది. ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా.. ఇందులో గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎఫ్‌ 2' సినిమాకు జాతీయ స్థాయి అవార్డు లభించింది.

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహ్రీన్‌ కౌర్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్‌ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments