Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో రజత పతక విజేత వెంక‌ట్రాద్రి

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (11:05 IST)
విజ‌య‌వాడ‌లోఏని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రధమ సంవత్సరం విద్యార్థి కె.వెంకటాద్రి ఆర్చ‌రీలో విశేష‌మైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌లో నిర్వహించిన 40వ యన్టీపీసీ సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో రజత పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు.

స్కూల్ స్థాయి నుండే ఆర్చరీ అభ్యాసం చేస్తున్న వెంకటాద్రి పలు పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచినట్లు చెప్పారు. భవిష్యత్తులోనూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ద‌మ‌వుతున్నట్లు కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు తెలిపారు. జాతీయ స్థాయిలో పతకం సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచిన వెంకటాద్రిని సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్ధులు అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments