Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంక ముంపు గ్రామాల్లో నర్సాపురం ఎంపీ పర్యటన

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (15:19 IST)
పశ్చిమ గోదావరి జిల్లా వరద ముంపు ప్రభావిత లంక గ్రామాలను నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్టం రాజు సందర్శించారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు, నర్సాపురం సబ్ కలెక్టర్ సలీమ్ ఖాన్లు ఉన్నారు. గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల్లో మంత్రి, ఎంపీలు పర్యటించి, స్థానికులను, అధికారులను అప్రమత్తం చేశారు. 
 
ఆచంట నియోజకవర్గంలో వశిష్ఠ గోదావరి పరీవాహక లంక గ్రామాలైన పెద్దమలం లంక, పుచ్చల లంక, రవి లంక, మార్రిముల, అయోధ్య లంక గ్రామాల్లో పర్యటించి అక్కడున్నా ఇబ్బందులను, పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 
 
వరద ఉధృతి పెరిగితే లంక గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments