Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంక ముంపు గ్రామాల్లో నర్సాపురం ఎంపీ పర్యటన

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (15:19 IST)
పశ్చిమ గోదావరి జిల్లా వరద ముంపు ప్రభావిత లంక గ్రామాలను నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్టం రాజు సందర్శించారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు, నర్సాపురం సబ్ కలెక్టర్ సలీమ్ ఖాన్లు ఉన్నారు. గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల్లో మంత్రి, ఎంపీలు పర్యటించి, స్థానికులను, అధికారులను అప్రమత్తం చేశారు. 
 
ఆచంట నియోజకవర్గంలో వశిష్ఠ గోదావరి పరీవాహక లంక గ్రామాలైన పెద్దమలం లంక, పుచ్చల లంక, రవి లంక, మార్రిముల, అయోధ్య లంక గ్రామాల్లో పర్యటించి అక్కడున్నా ఇబ్బందులను, పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 
 
వరద ఉధృతి పెరిగితే లంక గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments