Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ గారూ... మీరు పట్టిన కుందేలుకి ఒకటే కాలు: నారా లోకేష్ ( ఆ కుందేలుకి మూడు కదూ)

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (19:26 IST)
ఏపీ మాజీమంత్రి నారా లోకేష్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఇలా ట్వీట్ చేశారు. 
 
వైఎస్ జగన్ గారు! ఇంధన శాఖ కార్యదర్శి, కేంద్ర మంత్రి లేఖలు రాశారు, అయినా మీరు వినలేదు. హైకోర్టు సమీక్షలను వాయిదా వేసినా మీరు ఖాతరు చెయ్యలేదు. ఇప్పుడు విద్యుత్ పీపీఏలపై మీ సమీక్షలు పెట్టుబడులకు విఘాతమని జపాన్, భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. కనీసం ఇప్పుడైనా మీ నిర్ణయం మార్చుకుంటారా?
 
జగన్ గారు! ఆంధ్రప్రదేశ్‌కి ప్రపంచంలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, మీ పిచ్చి నిర్ణయాలతో దాన్ని చెడగొట్టకండి. రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టకండి. మీరు పట్టిన కుందేలుకి ఒకటే కాలు అనే ధోరణి వదలండి." అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఐతే సామెతలో తేడా కనబడుతోంది... మీరు పట్టిన కుందేలుకి మూడేకాళ్లు అని నెటిజన్లు మొదలుపెట్టేశారు మళ్లీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments