ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. ఎందుకంటే?

సెల్వి
శుక్రవారం, 25 జులై 2025 (11:18 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం-యూకే మధ్య ఆర్థిక భాగస్వామ్యంలో కొత్త యుగం ప్రారంభానికి దారితీసే సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందం (CETA)పై సంతకం చేస్తున్నందున, ఏపీ విద్య- ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజల తరపున ప్రధానమంత్రి మోదీ, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఈ మేరకు ఎక్స్ పోస్టులో ఎక్స్‌‌లో ఈ మేరకు మంత్రి నారా లోకేష్ పోస్టు చేశారు. "భారతదేశం-యునైటెడ్ కింగ్‌డమ్ చరిత్ర లోతైన సంబంధాలతో ముడిపడి ఉన్నాయి. ఈ రోజు మనం ఆ సంబంధంలో ఒక పెద్ద ముందడుగు వేస్తున్నాము. 
 
భారతదేశం-యూకే సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం నాకు సంతోషంగా ఉంది. ఇది 99శాతం టారిఫ్ లైన్లపై జీరో-డ్యూటీ యాక్సెస్‌తో భారతీయ వస్తువులకు అపూర్వమైన మార్కెట్ యాక్సెస్‌ను అందించింది. ఇది వాణిజ్య విలువలో దాదాపు వంద శాతం కవర్ చేస్తుంది. 
 
ముఖ్యంగా, ఏపీ విలువైన ఆక్వా పరిశ్రమ యూకేలోకి గణనీయమైన మార్కెట్ యాక్సెస్‌ను పొందుతుంది. తగ్గిన సుంకాల నుండి ప్రయోజనం పొందుతుంది." అని నారా లోకేష్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments