Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లేట్లను మురికినీటిలో కడుతున్నారనేది అవాస్తవం: నారా లోకేష్

సెల్వి
మంగళవారం, 27 ఆగస్టు 2024 (15:50 IST)
తణుకు అన్నా క్యాంటీన్‌లో పరిశుభ్రత-నిర్వహణ పద్ధతులపై ప్రతిపక్ష పార్టీ చేసిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఇది "ద్వేషపూరిత ప్రచారం" అని అభివర్ణించారు. 
 
క్యాంటీన్ ప్రతిష్టను దిగజార్చే లక్ష్యంతో చేపట్టిన ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ప్రమేయం ఉన్న వారి చర్యలపై ముద్రవేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. 
 
క్యాంటీన్‌లో ఆహార భద్రత, తయారీలో ఉన్నత ప్రమాణాలు పాటించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 
 
ప్లేట్లను మురికినీటిలో కడుతున్నారనేది పూర్తిగా అవాస్తవమని అధికారులు మంత్రికి తెలిపారు. వాష్‌ బేసిన్‌లోని ప్లేట్లు తీస్తుంటే వీడియో తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 
 
ఎక్కువ మంది రావడంతో డస్ట్‌ బిన్‌కు బదులుగా వాష్‌ బేసిన్‌లో పెట్టారని అధికారులు వివరించారు. సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో వాస్తవం కాదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments