Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా కార్యకర్తలూ పండగ చేస్కోండి... నారా లోకేష్

Webdunia
గురువారం, 25 జులై 2019 (16:06 IST)
"మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి", "మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానిదే"  ఏమి చెప్పాలనుకుంటున్నారు జగన్ గారు? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. 
 
మొదటి బడ్జెట్లో మద్యం మీద ఆదాయాన్ని గత యేడాదికన్నా రూ.2,297 కోట్లు ఎక్కువ అంచనా వేశారు. 
ఇప్పుడేమో, ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది అంటున్నారు. 
 
ఇక మన వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురూ. ఇసుక వాలంటీర్లు తర్వాత, మద్యంవాలంటీర్లు. పండగ చేసుకోండి అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments