Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో నగిరి ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజలు

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (16:56 IST)
నగరి ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్లుగా తెలిపారు. అనంతరం ఆమె ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. లక్ష్మీదేవి నట్టింటిలో నడిచి రావాలని, బాధలు, కష్టాలు తొలగిపోవాలని వరలక్ష్మిని కోరుకున్నారు. శ్రావణ శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
 
గత కొద్ది రోజులుగా రోజా ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె చిత్తూరులో సింగిరికోన శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇక శ్రావణ శుక్రవారం కావడంతో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments