Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణానది ఒడ్డున అనామకంగా నాగ ప్రతిమలు

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (08:41 IST)
కృష్ణానది ఒడ్డున అనామకంగా అనేక నాగ ప్రతిమలు కనిపించాయి. సీతానగరం సమీపంలోని నది ఒడ్డున స్థానికులు వీటిని గుర్తించారు. ఈ నాగ ప్రతిమలు పురాతనమైనవా లేక ఎవరైనా విగ్రహాలను ధ్వంసం చేశారా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ నాగ ప్రతిమల అనామకంగా కనిపించడం వెనుక ఉన్న వాస్తవం ఏంటో లోతుగా దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
 
గుంటూరు జిల్లా కృష్ణా నది తీరాన నాగ ప్రతిమలు కనిపించడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో ఈ నాగ ప్రతిమలు వెలుగు చూశాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయే తెలీక స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇవి పురాతన కాలం నాటివేమో అని ఆరా తీస్తున్నారు. 
 
కూల్చేసిన విగ్రహాలను ఇక్కడ ఎవరైనా వదిలి వెళ్లారా? అన్న కోరణంలోనూ వారు ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ విగ్రహాలు నాగ ప్రతిమలు కావడంత దోషం చుట్టుకోకుండా ఉండేందుకు నదీ తీరాన వదిలి వెళ్లివుంటారని కొందరు చెబుతున్నారు. వీటి వెనుక ఉన్న గుట్టును బహిర్గతం చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments