Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునిసిపల్ కమిషనర్ ఫోన్ చేస్తే వెళ్లాడు, శవమయ్యాడు: సుబ్బయ్య భార్య ఆరోపణ

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (15:58 IST)
కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం సృష్టించిన తెదేపా నేత సుబ్బయ్య హత్యపై ఆయన భార్య అపరాజిత పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తన భర్తకు మునిసిపల్ కమిషనర్ ఫోన్ చేస్తేనే వెళ్లారనీ, ఆ తర్వాత ఆయన హత్యకు గురయ్యారని చెప్పారు.
 
ఫిర్యాదులో తను ఇచ్చిన పేర్లను పోలీసులు మార్చారంటూ ఆమె ఆరోపించారు. అసలు తన భర్త మొబైల్ ఫోన్ ఏమయ్యిందో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేసారు. కాగా సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద సుబ్బయ్యను దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments