Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునిసిపల్ కమిషనర్ ఫోన్ చేస్తే వెళ్లాడు, శవమయ్యాడు: సుబ్బయ్య భార్య ఆరోపణ

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (15:58 IST)
కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం సృష్టించిన తెదేపా నేత సుబ్బయ్య హత్యపై ఆయన భార్య అపరాజిత పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తన భర్తకు మునిసిపల్ కమిషనర్ ఫోన్ చేస్తేనే వెళ్లారనీ, ఆ తర్వాత ఆయన హత్యకు గురయ్యారని చెప్పారు.
 
ఫిర్యాదులో తను ఇచ్చిన పేర్లను పోలీసులు మార్చారంటూ ఆమె ఆరోపించారు. అసలు తన భర్త మొబైల్ ఫోన్ ఏమయ్యిందో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేసారు. కాగా సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద సుబ్బయ్యను దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments