Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునిసిపల్ కమిషనర్ ఫోన్ చేస్తే వెళ్లాడు, శవమయ్యాడు: సుబ్బయ్య భార్య ఆరోపణ

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (15:58 IST)
కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం సృష్టించిన తెదేపా నేత సుబ్బయ్య హత్యపై ఆయన భార్య అపరాజిత పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తన భర్తకు మునిసిపల్ కమిషనర్ ఫోన్ చేస్తేనే వెళ్లారనీ, ఆ తర్వాత ఆయన హత్యకు గురయ్యారని చెప్పారు.
 
ఫిర్యాదులో తను ఇచ్చిన పేర్లను పోలీసులు మార్చారంటూ ఆమె ఆరోపించారు. అసలు తన భర్త మొబైల్ ఫోన్ ఏమయ్యిందో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేసారు. కాగా సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద సుబ్బయ్యను దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి జయప్రద సోదరుడు రాజబాబు కన్నుమూత

పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో ఏముందంటే...

Suriya: సూర్య రెట్రో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో తీసుకువస్తోంది

ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ కూడా బీఎండబ్ల్యూ ఉంటుంది : విరాజ్ రెడ్డి చీలం

Akshay Kumar : కన్నప్ప ఆఫర్ రెండు సార్లు తిరస్కరించాను.కానీ...: అక్షయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments