Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు చేశాను స్వామీ... నన్ను క్షమించు... ఎంపి మురళీమోహన్(Video)

తిరుమల వేంకటేశ్వరస్వామిని వెంకయ్య చౌదరి అంటూ సంబోధించి నాలుక్కకరుచుకున్నారు టిడిపి ఎంపి మురళీమోహన్. ఆ తరువాత ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే మురళీమోహన్‌ను హేళగా మాట్లాడారు. చాలా రోజుల తరువాత మురళీమోహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (20:32 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామిని వెంకయ్య చౌదరి అంటూ సంబోధించి నాలుక్కకరుచుకున్నారు టిడిపి ఎంపి మురళీమోహన్. ఆ తరువాత ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే మురళీమోహన్‌ను హేళగా మాట్లాడారు. చాలా రోజుల తరువాత మురళీమోహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని క్షమించమని కోరుకున్నా. నేను పొరపాటున స్వామివారిని వెంకయ్య చౌదరి అని సంభోదించాను. అందుకే స్వామివారిని దర్శించుకుని క్షమించమని కోరానన్నారు మురళీమోహన్. బిజెపి-వైసిపి రహస్య ఒప్పందం కొనసాగుతోందని, ఎవరెన్ని చేసినా సరే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు మురళీమోహన్. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments