Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు చేశాను స్వామీ... నన్ను క్షమించు... ఎంపి మురళీమోహన్(Video)

తిరుమల వేంకటేశ్వరస్వామిని వెంకయ్య చౌదరి అంటూ సంబోధించి నాలుక్కకరుచుకున్నారు టిడిపి ఎంపి మురళీమోహన్. ఆ తరువాత ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే మురళీమోహన్‌ను హేళగా మాట్లాడారు. చాలా రోజుల తరువాత మురళీమోహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (20:32 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామిని వెంకయ్య చౌదరి అంటూ సంబోధించి నాలుక్కకరుచుకున్నారు టిడిపి ఎంపి మురళీమోహన్. ఆ తరువాత ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే మురళీమోహన్‌ను హేళగా మాట్లాడారు. చాలా రోజుల తరువాత మురళీమోహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని క్షమించమని కోరుకున్నా. నేను పొరపాటున స్వామివారిని వెంకయ్య చౌదరి అని సంభోదించాను. అందుకే స్వామివారిని దర్శించుకుని క్షమించమని కోరానన్నారు మురళీమోహన్. బిజెపి-వైసిపి రహస్య ఒప్పందం కొనసాగుతోందని, ఎవరెన్ని చేసినా సరే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు మురళీమోహన్. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments