Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాటుకు మున్సిపల్ ఉద్యోగి మృతి

Webdunia
శనివారం, 15 మే 2021 (21:16 IST)
కరోనా కాటుకు మున్సిపల్ ఉద్యోగి మృతి చెందారు. భవానీపురంలోని మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న పి ఆనంద్ మరియదాసు (47) ఫిల్టరు బెడ్స్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు.

గత నాలుగురోజుల క్రితం కరోనా బారిన పడిన ఆనంద్ చికిత్స నిమిత్తం ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ లో చేరారు. ఆస్పత్రిలో చేరిన ఆనంద్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.  ఆయన మరణంతో కుటుంబ సభ్యుల ఆర్ధిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments