Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్.. రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ..

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (14:13 IST)
కేంద్ర బడ్జెట్‌పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగించారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని, దీనికి కేంద్ర బడ్జెట్ చేసిన కేటాయింపులే నిదర్శనమని విమర్శించారు. 
 
పెట్రోల్‌లో పన్నుల వాటా 40కి తగ్గిందని, విద్య కోసం ఏపీ 11.8 ఖర్చుచేస్తుండగా, కేంద్రం కేవలం 2.6కి ఖర్చుచేస్తోందని వివరించారు.
 
ఈ బడ్జెట్‌.. ఆపరేషన్‌ సక్సెస్‌.. కానీ, పేషెంట్‌ డెడ్‌ అన్నట్లుందని ఎద్దేవా చేశారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు, రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments