Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ముక్కలాట సరైనదే : రఘురామకృష్ణంరాజు

Webdunia
ఆదివారం, 29 డిశెంబరు 2019 (10:47 IST)
నవ్యాంధ్రలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనదేనని వైకాపాకు చెందిన నరసాపురం రఘురామకృష్ణంరాజు అన్నారు. శనివారం వెస్ట్ గోదావరి జిల్లాలో మాట్లాడుతూ, రాజధాని తరలింపు నిర్ణయం మంచిదేనని చెప్పారు. జనవరి 20వ తేదీన అసెంబ్లీలో చర్చించిన తర్వాతే రాజధానులపై ఓ ప్రకటన వెలువడుతందని ఆయన చెప్పారు. 
 
అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండు అంశాలన్నారు. వీటిపై ప్రతిపక్షాలు చేస్తున్న 'అధికార వికేంద్రీకరణ వద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి' అన్న వాదన నూటికి నూరుపాళ్లు సమంజసమైనదన్నారు. అయితే సీఎం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొన్నారని వివరించారు. 
 
గ్రోత్‌ ఇంజన్‌లా ఈ విభజన ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే అమరావతి రైతుల, ప్రజల ఆశలు వమ్ము చేయకుండా బ్యాలెన్స్‌ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ఆ శక్తి సామర్ధ్యాలు ఆయనకు ఉన్నాయని ఎంపీ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments