Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో గొడ‌వ‌ప‌డి ఇద్ద‌రు పిల్ల‌ల‌తో త‌ల్లి అదృశ్యం!

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (12:41 IST)
కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మార్ రావ్ కాలనీకి చెందిన ఓలేటి.సునీత(26) ఆమె ఇద్దరు కుమార్తెలతో కలిసి అదృశ్యం అయింది. ఈనెల 20న పిల్లలు ఏంజెల్ (7) రూప ఆశ్రయ (6)తో కలిసి ఇంటిలో నుండి వెళ్ళి పోయింద‌ని ఆమె అన్న ఫిర్యాదు చేశాడు. ఇంట్లో జరిగిన చిన్న చిన్న గొడవల‌ను సాకుగా తీసుకుని ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళినట్లు అన్న దుర్గారావు ఫిర్యాదు చేశాడు. 
 
 
దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పట్టణ ఎస్ఐ గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. సునీత, ఆమె కుమార్తెల‌ కోసం గాలింపు చేపట్టామ‌ని, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంద‌ని ఎస్సై తెలిపారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే, నూజివీడు సీఐ-8332983803, పట్టణఎస్ఐ-9440796439 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కథ, కథనాల మీదే నడిచే సినిమా రా రాజా చూసి సక్సెస్ చేయాలి: దర్శకుడు బి. శివ ప్రసాద్

నేను చెప్పింది కాకపోతే ఇకపై జడ్జిమెంట్ ఇవ్వను : రాజేంద్రప్రసాద్

Chitra Purushotham: ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌కు ఫోజులిచ్చి ఆన్‌లైన్‌‌లో వైరల్ (Video)

అమ్మాయిలు క్యూట్ గా అలాంటి తప్పులు చేస్తే మాకు బాగా నచ్చుతుంది : హీరో నితిన్

అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. ఐదుగురు హీరోయిన్లు నటిస్తారట?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments