Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో గొడ‌వ‌ప‌డి ఇద్ద‌రు పిల్ల‌ల‌తో త‌ల్లి అదృశ్యం!

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (12:41 IST)
కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మార్ రావ్ కాలనీకి చెందిన ఓలేటి.సునీత(26) ఆమె ఇద్దరు కుమార్తెలతో కలిసి అదృశ్యం అయింది. ఈనెల 20న పిల్లలు ఏంజెల్ (7) రూప ఆశ్రయ (6)తో కలిసి ఇంటిలో నుండి వెళ్ళి పోయింద‌ని ఆమె అన్న ఫిర్యాదు చేశాడు. ఇంట్లో జరిగిన చిన్న చిన్న గొడవల‌ను సాకుగా తీసుకుని ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళినట్లు అన్న దుర్గారావు ఫిర్యాదు చేశాడు. 
 
 
దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పట్టణ ఎస్ఐ గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. సునీత, ఆమె కుమార్తెల‌ కోసం గాలింపు చేపట్టామ‌ని, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంద‌ని ఎస్సై తెలిపారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే, నూజివీడు సీఐ-8332983803, పట్టణఎస్ఐ-9440796439 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments