Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇల్లు కోసం త‌ల్లీ కూతుళ్ళ ఘ‌ర్ష‌ణ‌, కొట్లాట‌.. వీర బ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పారుగా..!

Webdunia
గురువారం, 29 జులై 2021 (15:22 IST)
శ్రీ విరాట్ పోతులూరి వీర బ్ర‌హ్మేంద్ర స్వామి ఎపుడో చెప్పారు. ఆస్తుల కోసం దాయాదులు, అయిన వారే కొట్టుకు చ‌స్తార‌ని. ఇపుడు ఎక్క‌డ చూసినా అలాంటి కేసులే క‌న‌ప‌డుతున్నాయి. స్వ‌యంగా వీర బ్ర‌హ్మంగారు జ‌న్మించిన క‌ర్నూలు జిల్లాలోనే ఈ ఉదంతం జ‌రిగింది. ఒక ఇల్లు కోసం త‌ల్లి, కూతురు కొట్లాడుకుని, ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకున్నారు. 
 
నంద్యాల టెక్కేలో ఇంటి కోసం గొడ‌వ‌ప‌డి... తల్లిపై కూతురు కత్తితో దాడి చేసింది. నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిపై కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ తల్లి బోయ వెంకట లక్ష్మమ్మ ఇంటికి వచ్చి కూతురు దౌర్జన్యం చేసింది. మ‌ధ్య‌లో బాల చంద్రుడు అనే వ్యక్తి అత్త, కోడలిపై అసభ్యకర మాటలతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. 
 
కొత్త‌గా క‌డుతున్న ఇల్లు త‌న‌దే అని, పోలీసులు పది రోజులు గడువు ఇచ్చార‌ని, ఇపుడు ఇల్లు నాదేనంటూ కూతురు రాజేశ్వరి త‌ల్లిపై దౌర్జన్యం చేసింది. త‌ల్లిని క‌త్తితో గాయ‌ప‌ర‌చ‌డ‌మే కాకుండా, త‌న‌పై కూడా దాడి చేశారంటూ కూతురు ప్రభుత్వ హాస్పిటలో హైడ్రామా ఆడింది. ఆసుప‌త్రిలో చేరిన ఇరువురికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. త‌ల్లి, కూతురు గొడ‌వేంట‌ని పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments