Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడిని ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

Webdunia
శనివారం, 17 జులై 2021 (15:25 IST)
గ‌త కొద్ది రోజులుగా గుండెపోటుతో చికిత్స పొందుతున్న బ‌చ్చుల అర్జునుడిని చంద్ర‌బాబును ప‌రామ‌ర్శించారు. రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్, ఎమ్మెల్సీ, బచ్చుల అర్జునుడుని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప‌రామ‌ర్శించారు.

అర్జునుడు ఆరోగ్య వివరాలు వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అర్జునుడు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. చంద్ర‌బాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా, మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీ  కొనకళ్ల నారాయణ, విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టేం రఘురామ వున్నారు.

ఇంకా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమ, బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్య, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామ చిన్నబాబు, టీడీపీ నాయకులు దేవినేని చందు, తదితరులు బ‌చ్చుల అర్జునుడిని క‌లిసారు. ఆయ‌న క్షేమ స‌మాచారం తెలుసుకున్న నేత‌లు, ఆయ‌న త్వ‌ర‌గా రిక‌వ‌రీ కాల‌వాల‌ని కోరుకుంటున్న‌ట్లు మీడియాకు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments