Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేలు, ఎంపీలను ట్రాక్ చేయాలి... యాప్ సిద్ధం.. పవన్ ట్వీట్ వైరల్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (10:11 IST)
Pawan Tweet
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్ చేసేలా పౌరులు కొత్త యాప్ సిద్ధం చేస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బాధ్యత ఎప్పుడూ ఒకరికే వుండకూడదు.. అది అందరికీ వుండాలని పవన్ అన్నారు.
 
ఉపాధ్యాయుల జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని వైకాపా ప్రభుత్వం చెబుతోంది. పాఠశాలకు రాగానే అందులో హాజరు నమోదు చేసుకోవాలని ఉపాధ్యాయులను సర్కారు ఒత్తిడి చేస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇలాంటి తరహా యాప్‌ను పౌరులు సిద్ధం చేయాలని ట్విట్టర్ ద్వారా పవన్ తెలిపారు. 
 
ట్విట్టర్ వేదికగా ఓ కార్టూన్ కూడా జోడించారు. ఉపాధ్యాయులంతా యాప్ సిగ్నల్ కోసం అటూ ఇటూ తిరుగుతున్నట్లు ఆ కార్టూన్‌లో వుంది. పవన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments