Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాభితో బూతు డ్రామా, కుప్పంలో బాబు బాంబు డ్రామా: రోజా సెటైర్లు

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (15:15 IST)
వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి చంద్రబాబు నాయుడుపై సెటైర్లు పేల్చారు. ఆమధ్య పట్టాభితో బూతు డ్రామాలు చేయించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కుప్పంలో బాంబు డ్రామాలు చేసారంటూ ఎద్దేవా చేసారు.
 
ఆయన ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు ఆయన మాట వినే స్థితిలో లేరన్నారు. కుప్పంలో గుక్కెడు నీళ్లయినా అందించలేని బాబు ఏ ముఖం పెట్టుకుని నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటూ విమర్శించారు.
 
చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే ముఖాముఖి సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్లు గెలుపు వైసిపిదేనని ధీమా వ్యక్తం చేసారు. పాపం బాబు చాలా ఫ్రస్టేషన్లో వుండి ఇలా దిగజారిపోతున్నారంటూ ఎద్దేవా చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments