చంద్రబాబు ఫ్లెక్సీలను చింపేసిన గుర్తుతెలియని వ్యక్తులు, అలానే సాగుతున్న బాబు

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (15:02 IST)
చిత్తూరుజిల్లా కుప్పంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. శాంతిపురం నుంచి రాళ్ళబూదుగూరు వరకు టిడిపి ఫ్లెక్సీలను చించేశారు గుర్తు తెలియని వ్యక్తులు. చంద్రబాబు రోడ్ షోకు దారి పొడవునా ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు.
 
అయితే ఫ్లెక్సీలను చించేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. నిన్న లక్ష్మీపురంలో ఫ్లెక్సీలను చించేయడం.. ఆ తరువాత వైసిపి ఫ్లెక్సీలను టిడిపి నేతలు చించేయడం జరిగింది.
 
దీంతో గత రెండురోజుల నుంచి చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తలకు కారణమవుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొంది. కుప్పం టౌన్లో రోడ్ షో కొనసాగుతూనే ఉంది. ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ రోడ్ షో ముందుకు సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments