Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా, సెల్వమణికి సన్మానం చేశారు, ఎందుకంటే?

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (17:31 IST)
అనుకున్నది సాధించారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. తన సొంత నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలలో ఇబ్బందులు తప్పవని ఆమె భావించారు. తాను నిలబెట్టిన మున్సిపల్ కౌన్సిలర్లను ఎక్కడ రెబల్ అభ్యర్థులు ఓడించేస్తారేమోనన్న భయంలో ఉన్నారు రోజా. 
 
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతిపక్షానికి ఊపిరి పీల్చుకోనివ్వకుండా భారీ మెజారిటీతో అభ్యర్థులను గెలిపించుకోవడం.. అందులోను రెబల్స్‌ను చిత్తు చేశారు రోజా. ఒకే ఒక్క రెబల్ అభ్యర్థి నగరిలో గెలుపొందాడు.
 
అంతేతప్ప రెండు మున్సిపాలిటీలను వైసిపినే కైవసం చేసుకుంది. దగ్గరుండి కొత్త కౌన్సిలర్ల చేత ప్రమాణస్వీకారం చేయించారు రోజా. ఎంతో సంతోషంతో కార్యకర్తలందరినీ పలుకరిస్తూ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రోజా. ఈ సంధర్భంగా రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణిని ఘనంగా సన్మానించారు వైసిపి కార్యకర్తలు, నాయకులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments