Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా, సెల్వమణికి సన్మానం చేశారు, ఎందుకంటే?

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (17:31 IST)
అనుకున్నది సాధించారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. తన సొంత నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలలో ఇబ్బందులు తప్పవని ఆమె భావించారు. తాను నిలబెట్టిన మున్సిపల్ కౌన్సిలర్లను ఎక్కడ రెబల్ అభ్యర్థులు ఓడించేస్తారేమోనన్న భయంలో ఉన్నారు రోజా. 
 
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతిపక్షానికి ఊపిరి పీల్చుకోనివ్వకుండా భారీ మెజారిటీతో అభ్యర్థులను గెలిపించుకోవడం.. అందులోను రెబల్స్‌ను చిత్తు చేశారు రోజా. ఒకే ఒక్క రెబల్ అభ్యర్థి నగరిలో గెలుపొందాడు.
 
అంతేతప్ప రెండు మున్సిపాలిటీలను వైసిపినే కైవసం చేసుకుంది. దగ్గరుండి కొత్త కౌన్సిలర్ల చేత ప్రమాణస్వీకారం చేయించారు రోజా. ఎంతో సంతోషంతో కార్యకర్తలందరినీ పలుకరిస్తూ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రోజా. ఈ సంధర్భంగా రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణిని ఘనంగా సన్మానించారు వైసిపి కార్యకర్తలు, నాయకులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments