Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతిగదిలో పెళ్లి .. రాజమండ్రి ప్రభుత్వ జూ.కాలేజీలో కలకలం

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (12:03 IST)
విద్యాబుద్ధులు నేర్చుకోమని పాఠశాలకు పంపించే యువతీయువకులు చిన్నవయసులోనే అడ్డదారులు తొక్కుతున్నారు. ముఖ్యంగా, యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి, అబ్బాయిలు చిన్నవయసులోనే ప్రేమలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. 
 
ఈ కాలేజీకి చెందిన విద్యార్థి, విద్యార్థిని పెళ్లి చేసుకున్నారు. కాలేజీ నడుస్తున్న సమయంలోనే తరగతి గదిలోనే అమ్మాయి మెడలో పసుపుతాడు కట్టాడు. నుదుట బొట్టుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఇద్దరు మైనర్లు వివాహం నవంబర్ 17న జరిగినట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది. 
 
దీంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు వైరల్‎గా మారాయి. వైరల్ అయిన వీడియో, ఫోటోలు కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లాయి. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇచ్చాడు. అంతేకాదు వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments