బాలుడిని చంపేసిన బెలూన్.. ఎక్కడ?

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (11:39 IST)
నాలుగేళ్ళ బాలుడుని బెలూన్ చంపేసింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై, అంధేరిలో ఓ నాలుగేళ్ళ దేవరాజు అనే బాలుడు తన సోదరితో కలిసి బెలూన్స్‌తో ఆడుకుంటూ, ఒక దాన్ని గాలితో నింపేందుకు ప్రయత్నించాడు. అయితే, ఓ బెలూన్‌ను దేవరాజు మింగేశాడు. 
 
ఈ విష‌యం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు బెలూన్‌ను బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో బాధిత బాలుడిని అంధేరిలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు బాలుడిని ప‌రీక్షించి.. నానావ‌తి ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని సూచించారు. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గానే మార్గ‌మ‌ధ్య‌లోనే బాలుడు క‌న్నుమూశాడు. పోస్టుమార్టం నిర్వ‌హించిన వైద్యులు.. అత‌ని గొంతులో నుంచి బెలూన్‌ను బ‌య‌ట‌కు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments