Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడిపండ్ల పేరుతో అనకాపల్లిలో 8 యేళ్ల బాలికపై అత్యాచారం

Webdunia
గురువారం, 12 మే 2022 (06:53 IST)
ఏపీలోని అనకాపల్లిలో జీడిపండ్లు పేరుతో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా ఓ మైనర్ బాలుడే కావడం గమనార్హం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన17 యేళ్ల బాలుడు తమ ఇంటి పక్కనే ఉండే 8 యేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి.. జీడిపండ్లు ఏరుకుందామని ఆ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్ళిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ దాడి తర్వాత ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడిని నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments