Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడిపండ్ల పేరుతో అనకాపల్లిలో 8 యేళ్ల బాలికపై అత్యాచారం

Webdunia
గురువారం, 12 మే 2022 (06:53 IST)
ఏపీలోని అనకాపల్లిలో జీడిపండ్లు పేరుతో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా ఓ మైనర్ బాలుడే కావడం గమనార్హం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన17 యేళ్ల బాలుడు తమ ఇంటి పక్కనే ఉండే 8 యేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి.. జీడిపండ్లు ఏరుకుందామని ఆ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్ళిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ దాడి తర్వాత ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడిని నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments