Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడిపండ్ల పేరుతో అనకాపల్లిలో 8 యేళ్ల బాలికపై అత్యాచారం

Webdunia
గురువారం, 12 మే 2022 (06:53 IST)
ఏపీలోని అనకాపల్లిలో జీడిపండ్లు పేరుతో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా ఓ మైనర్ బాలుడే కావడం గమనార్హం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన17 యేళ్ల బాలుడు తమ ఇంటి పక్కనే ఉండే 8 యేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి.. జీడిపండ్లు ఏరుకుందామని ఆ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్ళిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ దాడి తర్వాత ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడిని నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments