Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో మైనర్ బాలికపై అత్యాచారం..

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (18:05 IST)
చిత్తూరు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. లిఫ్టు పేరుతో ఓ బాలికను ఎక్కించుకున్న ఇద్దరు యువకులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపారు. ఈ దారుణం గత నెల 24వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా ముళ్లపూడిలో తల్లిదండ్రులపై కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసిన బాధితురాలు.. తిరుపతి నుంచి తిరుచానూరు వెళ్లడానికి వెంకటేశ్ అనే యువకుడిని లిప్ట్ అడిగింది. బండిపై తీసుకు వెళ్లిన అతను తిరుచానూరు దాటేసి ముళ్లపూడి దగ్గర బండి నిలిపాడు. 
 
తిరుచానూరు దాటిపోయిన విషయాన్ని ఆ అమ్మాయి తెలుసుకోలేకపోయింది. బండిలో పెట్రోల్ అయిపోయిందని చెప్పేసరికి.. నిజమేనని అనుకుంది. తన స్నేహితుడికి ఫోన్ చేసి పెట్రోల్ తీసుకురమ్మంటానని చెప్పేసరికి.. నిజమేనని భ్రమించింది. అయితే వెంటనే తన స్నేహితుడు రాజ్ మోహన్ నాయక్‌కు ఫోన్ చేసిన వెంకటేశ్.. అక్కడికి రప్పించాడు. 
 
ఇద్దరూ ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపాడు. స్థానికుల సమాచారంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని.. తల్లిదండ్రులకు అప్పగించారని తెలిపారు. నిందితుల్లో ఒకరైన రాజ్ మోహన్ నాయక్‌పై గతంలో ఓ మర్డర్ కేసుతో పాటు రౌడీ షీటర్ తెరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments