Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ విద్యా మంత్రి సురేష్ అక్రమాస్తుల కేసు : తీర్పు రిజర్వు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (14:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసు కొనసాగింపుపై అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. మంత్రి సురేశ్‌ దంపతులపై సీబీఐ గతంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. 
 
అయితే, ఈ ఉత్తర్వులను సుప్రీంలో సీబీఐ సవాలు చేసింది. ఇప్పటికే 111 మంది సాక్షులను విచారించామని సీబీఐ కోర్టుకు తెలిపింది. మరో 3 నెలల్లో విచారణ పూర్తి చేస్తామని వివరించింది. ఛార్జిషీట్‌ దాఖలు తర్వాత నిర్ణయం తీసుకోవాలని సీబీఐ సుప్రీంకోర్టును కోరింది. దీనిపై సురేశ్‌ దంపతులు స్పందిస్తూ కక్ష సాధింపునకే సీబీఐ విచారణ చేపట్టిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments