Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులు అవసరమైతే కాళ్లు పట్టుకుని పని చేయించుకోవాలి : మంత్రి బొత్స

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2022 (19:56 IST)
తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పరితనం ఉండాలని ఏపీ విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ప్రథమ మహా జనసభ కార్యక్రమంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులంటే ప్రభుత్వానికి వ్యతిరేకత లేదన్నారు. 
 
ఏ అంశంపైనా అయినా కూర్చొని మాట్లాడి, పరిష్కరించుకోవాలన్నదే తన విధానమన్నారు. సర్వీస్ రూల్స్ సహా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని ఆయన సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు సమస్యలను మంత్రుల ఉప సంఘంలో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. 
 
అవసరమైతే కాళ్లు పట్టుకునైనా సమస్య పరిష్కరించుకునే నేర్పు ఉద్యోగ సంఘాలకు ఉండాలని హితవు పలికారు. సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద, దండోపాయాలు సహజమేనని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా దండోపాయానికి వెళ్లడం సరికాదని మంత్రి బొత్స అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవిత సాఫల్య పురస్కారం కోసం లండన్ చేరుకున్న మెగాస్టార్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments