Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కా చెల్లెళ్ళ శీలంపై కాటేసిన తండ్రి - చిన్నాన్న.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2022 (18:16 IST)
తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, చినతండ్రి కలిసి కాటేశారు. అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత 2017 నుంచి 17, 16 యేళ్ల వయస్సున్న అక్కాచెల్లెళ్ళపై తండ్రి, చిన్నతండ్రి వేధింపులు మొదలుపెట్టారు. తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో దీన్ని తమకు అనుకూలంగా తీసుకున్నారు. దీంతో తన భార్య లేని సమయంలో చిన్నాన్న ఆ ఇద్దరు బాలికలను లైంగింగా వేధించసాగాడు. అతని వేధింపులు భరించలేక తండ్రికి చెప్పారు.
 
ఆయన రక్షణ కల్పించాల్సిందిపోయి తండ్రి కూడా లైంగికంగా వేధించసాగాడు. ఆ తర్వాత తండ్రి, చిన్నాన్న కలిసి ఆ అక్కా చెల్లెళ్లను అత్యాచారం చేయసాగారు. దీంతో బాధితురాళ్లు విసిగిపోయి.. ఇంటి నుంచి పారిపోయారు. ఆ తర్వాత తండ్రి ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టి ఇద్దరు అక్కా చెల్లెళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో తండ్రి, చిన్నాన్నలను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం