Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు కేక్ కట్ చేసి అభిషేకం చేసిన హిజ్రాలు.. ఎందుకో తెలుసా?

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకు హిజ్రాలు పాలాభిషేకం చేశారు. ఎపి మంత్రిమండలి హిజ్రాలకు 1500 రూపాయల పెన్షన్‌తో పాటు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై హిజ్రాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎపిల

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (14:37 IST)
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకు హిజ్రాలు పాలాభిషేకం చేశారు. ఎపి మంత్రిమండలి హిజ్రాలకు 1500 రూపాయల పెన్షన్‌తో పాటు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై హిజ్రాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎపిలోని అన్ని జిల్లాల్లో హిజ్రాలు సంబరాల్లో మునిగితేలారు. తిరుపతిలోని దామినేడు వద్ద హిజ్రాలు చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
 
కేక్ కట్ చేసి పంచుకున్నారు. ఒకరినొకరు రంగులు పూసుకుని సంబరాల్లో మునిగిపోయారు. చంద్రబాబు నాయుడు మాకు దేవుడంటున్నారు హిజ్రాలు. వెయ్యిరూపాయలు మాత్రమే పెన్షన్ కోరితే చంద్రబాబు నాయుడు ఏకంగా 1500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్న విధంగా ప్రతిపాదనే కాకుండా ఆచరణలో కూడా చంద్రబాబునాయుడు పెట్టాలంటున్నారు హిజ్రాలు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments