Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ప్రాజెక్టుకు మేకపాటి గౌతం రెడ్డి పేరు ... సీఎం జగన్ వెల్లడి

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (12:35 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ సమావేశాల తొలి రోజున గవర్నర్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. రెండో రోజైన మంగళవారం ఇటీవల హఠాన్మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి అసెంబ్లీ ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టులో సగ భాగానికి మంత్రి మేకపాటి గౌతం ప్రాజెక్టుగా నామరకణం చేస్తామని తెలిపారు. 
 
అలాగే, మరో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ, గౌతం మరణం చాలా లోటని చెప్పారు. ఆయన మరణంపై మాట్లాడాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదన్నారు. తన హక్కన సీటులో కూర్చోవాల్సిన వ్యక్తి లేడంటే జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పారు. తనను గౌతం రెడ్డి అన్ని విషయాల్లో ప్రోత్సహించేవారనీ, తనకు అత్యంత సన్నిహితుడని, సొంత అన్నలా ఉండేవారని గుర్తుచేశారు. 
 
ఆ తర్వాత సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సంతాప సందేశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా గౌతం రెడ్డితో తమకున్న అనుబంధాన్ని వారు సభలో గుర్తుచేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments