Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోల వార్నింగ్

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (12:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోయిస్టులు బెదిరింపు లేఖ పంపారు. బాక్సైట్ అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని,  ఈ చర్యలను తక్షణం ఆపాలంటూ మావోలు రాసిన లేఖలో హెచ్చరించారు. 
 
ముఖ్యంగా, లేట్ రైట్ మైనింగ్ ముసుగుల బాక్సైట్ అక్రమ తవ్వకాలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తక్షణం నిలుపుదల చేయాలని, అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మన్యం ప్రాంతాన్ని వీడి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. 
 
తమ హెచ్చరికలను పట్టించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని మావోలు హెచ్చరించారు. గతంలో సివేరి సోమ, కిడారి సర్వేశ్వర రావుల తరహాలోనే ప్రజా కోర్టులో ప్రజలు శిక్షిస్తారని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments