Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానికి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన మెగాస్టార్!

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (15:01 IST)
చిరంజీవి… తన అభిమానులను ర‌క్త సంబంధీకులుగా పోలుస్తారు. వారిని ఆపదలో ఆదుకుంటారు. కష్ట సుఖాల్లో తోడుగా నిలుస్తారు. అందుకే మెగా స్టార్‌ను.. మెగా ప్యామిలీని.. చిరు అభిమానులు ఎంతగానో అభిమానిస్తారు, ఆదరిస్తారు. అయితే తాజాగా ఓ అభిమాని కోసం మెగాస్టార్ చేసిన పని మరో సారి అందరి హృదయాల‌ను హ‌త్తుకుంటోంది. 
 
 
విశాఖకు చెందిన వెంకట్ మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తనకు చిరంజీవిని కలవాలని ఉందని ట్విట్టర్ ద్వారా వెంకట్ కోరికను తెలియజేశాడు. వెంకట్ గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అతనిని హైదరాబాద్ పిలిపించి అతనితో 45 నిమిషాలు పాటు మాట్లాడారు. అత‌ని అనారోగ్య విషయం తెలుసుకొని హైదరాబాదులోని ఒమేగా హాస్పిటల్ లో చేర్పించారు.


ఎంత ఖర్చయినా పర్వాలేదు... నా అభిమాని ఆరోగ్యం కుదుట పడాలని ఆస్పత్రి సిబ్బంది తెలియజేశారు. ఒకవేళ కావాలంటే చెన్నై లోని మెరుగైన హాస్పిటల్ కు తరలించడానికి వెనుకాడన‌ని ఈ సందర్భంగా వైద్య సిబ్బంది తెలియజేశారు చిరంజీవి.  అభిమాని గురించి,  ఈ విధంగా ఆరోగ్య విషయాలు తెలుసుకుంటున్న చిరంజీవిపై ఫ్యాన్స్ నీరాజ‌నాలు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments