Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీ రగడ : అమరావతి ఎపీ ఎన్జీవో హోంలో ఆరోగ్య శాఖ ఉద్యోగుల కీలక భేటీ

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (14:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సోమవారం అమరావతిలోని ఎన్జీవో హోంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీఆర్సీ సాధన సమితి నేతల పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణపై వైద్య ఆరోగ్య శాఖలో ఏ విధంగా అమలు చేయాలన్న అంశంపై చర్చిస్తున్నారు. 
 
వచ్చే నెల 7వ తేదీ నుంచి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా సమ్మెకు వెళ్లాలా వద్దా అనే అంశంపై తర్జన భర్జన చెందుతున్నారు. మిగిలిన ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం ఒక ఎత్తు అయితే, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వెళ్లడం మరో ఎత్తు అవ్తుంది. అత్యవసర సేవలకు విఘాతం కలిగితే పేషంట్లు మరణిస్తే వైద్య ఆరోగ్య శాఖనే ప్రధాన దోషిగా నిలబెడతారని వైద్య శాఖ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments