Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీ రగడ : అమరావతి ఎపీ ఎన్జీవో హోంలో ఆరోగ్య శాఖ ఉద్యోగుల కీలక భేటీ

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (14:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సోమవారం అమరావతిలోని ఎన్జీవో హోంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీఆర్సీ సాధన సమితి నేతల పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణపై వైద్య ఆరోగ్య శాఖలో ఏ విధంగా అమలు చేయాలన్న అంశంపై చర్చిస్తున్నారు. 
 
వచ్చే నెల 7వ తేదీ నుంచి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా సమ్మెకు వెళ్లాలా వద్దా అనే అంశంపై తర్జన భర్జన చెందుతున్నారు. మిగిలిన ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం ఒక ఎత్తు అయితే, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వెళ్లడం మరో ఎత్తు అవ్తుంది. అత్యవసర సేవలకు విఘాతం కలిగితే పేషంట్లు మరణిస్తే వైద్య ఆరోగ్య శాఖనే ప్రధాన దోషిగా నిలబెడతారని వైద్య శాఖ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments