Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ సాగర్ తీరంలో అండర్ వాటర్ టన్నెల్

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (15:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సముద్రతీర ప్రాంతాల్లో ఒకటైన విశాఖపట్టణంలో సముద్రగర్భంలో చేపల ఆక్వేరియంను నిర్మించారు. వివిధ దేశాల్లోని ఎన్నో రకాల చేపలు ఈ అండర్ వాటర్ టెన్నెల్‌లో ఉన్నారు. ఈ అండర్ వాటర్ ఆక్వేరియం వింతలు విశేషాలను ఓసారి పరిశీలిస్తే, 
 
ఈ ఫిష్ టెన్నెల్‌ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. దాదాపు 2 వేలకు పైగా వివిధ రకాలైన చేపలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఆస్కార్ చేపలు ఈ ప్రదర్శనలో హైలెట్‌గా నిలిచాయి. ఈ ఫిష్ టెన్నెల్ ఎగ్జిబిషన్ మూడు నెలల పాటు కొనసాగనుంది. 
 
విశాఖ బీచ్ రోడ్డులోని పోలీస్ మెస్ వెనుక గ్రౌండ్‌లో ఈ ఫిష్ టెన్నెల్‌ను ప్రారంభించారు. ఈ ఆక్వేరియంను చూసేందుకు అనేక మంది ఈ ప్రాంతానికి క్యూకడుతున్నారు. సందర్శకులు తమ వెనుక ఈత కొడుతున్న చేపలతో సెల్ఫీలు దిగుతూ మురిసిపోతున్నారు. ఎలక్ట్రిక్ ఈల్స్, స్టార్ ఫిష్, హనీమూన్ ఫిష్ వారిని మరింతగా ఆకర్షిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments