Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలంపురంలో కుమారి అనుమానాస్ప‌ద మృతి.... వెనుక ఎవ‌రి హ‌స్తం?

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (19:03 IST)
డలం 
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ఆలంపురం గ్రామంలో మహిళ ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె పేరు దేవేళ్ళ మేరీ ప్రసన్న కుమారి(30). ఆలంపురం గ్రామానికి చెందిన ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి మరో వ్యక్తి కలిసి మృతి చెందిన మహిళ దగ్గర అప్పులు తీసుకుని ఆమెను వేధింపులకు గురిచేయడంతో ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం.
 
 
ఆమె మృతికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తి ఆలంపురం గ్రామానికి చెందిన ప్రతిపక్ష నేత కలిసి ఆమె మృతికి కారణమయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. నిందితులకు ఊరిలో రాజకీయ అండదండలు ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చేందుకు మృతురాలి బంధువులు సాహసించడం లేదు. గతంలోనూ ఇదే వ్యక్తుల వల్ల ఆలంపురం పలు మహిళలు ఇదే స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. 
 
 
మృతురాలు వాయిస్ పేరుమీద ఓ ఆడియో రికార్డు బయటకు వచ్చింది. అందులో ఆమెను భయపెట్టి వాయిస్ చెప్పించారని ప్రచారం జ‌రుగుతోంది. ఆమె బంధవులను భయపెట్టి విషయం బయటకు పొక్కకుండా చేసారంటూ ఆరోపణలు వ‌స్తున్నాయి. ఇటువంటి ఘటనలకు కారణమయిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలంపురం గ్రామ వాసులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments