Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందుల కంటే ఓటర్లు హీనమా? హీరో మంచు ప్రశ్న

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (15:29 IST)
'కలెక్షన్ కింగ్' మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు మంగళవారం తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మంచు మనోజ్ చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. మొదటగా తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా జూన్‌లో ప్రారంభం కాబోతున్న తన సినిమాని గురించి వెల్లడించిన ఆయన... తర్వాత ఓటు హక్కుకు గల ప్రాధాన్యతను గురించి వివరించడం ఆసక్తికరంగా సాగింది.
 
వివరాలలోకి వెళ్తే... తాను ఈ మధ్యనే కొన్ని మార్కెట్‌లలో కొన్ని జంతువుల ధరలు తెలుసుకున్నాననీ.. మంచి గేదె దాదాపుగా రూ.80 వేల ధర పలుకుతోందనీ... మేక రూ.8 వేల వరకూ ఉంటోందనీ... పంది ధర అయితే రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ ఉంటోందన్నారు. 
 
కానీ, మన ఓటు ధర విలువ రూ.500 నుంచి మహా అయితే రూ.5000 పలుకుతోందనీ.. అంటే మనం పందుల కంటే హీనమా? అంటూ ప్రశ్నించాడు. డబ్బుకు అమ్ముడు పోయి ఓటు వేయవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments