Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై.. అత్యాచారయత్నం.. తల్లి రావడంతో?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (17:50 IST)
నేరాలలో హైదరాబాద్‌కి ధీటుగా ఏదీ పోటీపడదనిపిస్తోంది. భాగ్య నగరంలో జరిగే దారుణాలు అన్నీ ఇన్నీ కావు. రోజుకు ఒక క్రైమ్ న్యూస్ అయినా అక్కడ నుండి వస్తోంది. కొన్నిరోజుల క్రితం లోయర్ టాంక్ బండ్ సమీపంలో గంజాయి మత్తులో ఓ వ్యక్తి మైనర్ బాలికపై చేసిన దారుణచర్యను మరువక ముందే మరో దారుణం వెలుగుచూసింది. 
 
హైటెక్ సిటీ సైబర్ టవర్స్‌కు సమీపంలో ఉన్న మాదాపూర్ పర్వతనగర్ ఏరియాలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. సమయానికి అక్కడికి తల్లి రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ జంట తమ ఎనిమిదేళ్ల కూతురితో కలిసి మాదాపూర్ పర్వతనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పాప ఆడుకుంటూ పైన ఉన్న యజమాని ఇంటికి వెళ్లింది. 
 
అప్పుడు ఒంటరిగా ఉన్న యజమాని చక్రవర్తి పాపపై అఘాయిత్యం చేయబోయాడు. బాలిక అరవకుండా నోరు మూసాడు. ఆ సమయంలో తల్లి పాపను వెతుక్కుంటూ పైకి వచ్చింది. విషయం గమనించిన తల్లి అతడిని చితకబాదింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చక్రవర్తిని అరెస్ట్ చేసారు. అతనిపై నిర్భయ, అట్రాసిటీ, అత్యాచార యత్నం చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments